🪔 సంస్మరణ సభ🪔
కీ.శే. బొల్లా శివయ్య 🙏🏻గారి సంస్మరణ సభ గేవ
ా,రాష్ట్ర గౌడ సంఘం,గీత బంధు సేవా ట్రస్ట్ మరియు గౌడ ప్రభ ఆధ్వర్యంలో 08.
10.2023 పామర్తి ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ -గుంటూరు లో జరిగింది. ఆయనతో సాన
్నిహిత్యం గల గౌడ సోదరులు,వివిధ జిల్లాల నుండి గేవా సభ్యులు హాజరై శివయ్య
గారు' "కులానికి చేసిన ఎనలేని సేవలను" కొనియాడి వారికి సం
తాపం తెలియజేసినారు. ఈ సంతాప సభలో గౌడప్రభ మాజీ ఎడిటర్ శ్రీ వీరంకి నాగేశ
్వరరావు గారు, గౌడ సంఘ ముఖ్య సలహాదారు శ్రీ జోగి నాగేశ్వరరావు గారు, నూజి
వీడు డిఎస్పీ శ్రీ ఈడే అశోక్ కుమార్ గౌడ్ గారు,గేవా అధ్యక్షులు శ్రీ సూరగ
ాని రవిశంకర్ గారు, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ అశోక్ గౌడ్ గారు, గౌడప్రభ ఎ
డిటర్ డా. తాతా సాంబశివ రావు గారు,నెల్లూరు జిల్లా నుండి శ్రీ దద్దోలు రమ
ణయ్య గారి బృందం,కృష్ణా జిల్లా గేవా అధ్యక్షులు బొర్రా శేషగిరి గారు, రైల
్వే గేవా అధ్యక్షులు పలగాని సీతారామయ్య గారు,CI చంద్ర మౌళి గారు, వడ్డేంగ
ుంట సుబ్బారావు గారు తదితరులు పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది.