పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు  
;మండలం లోని పోనంగి గ్రామంలో వున్న మన గౌ డ్ ఉప కులస్తులు &
nbsp; శెట్టి బలిజ కుటుంబాలు సుమారు 40 మందికి ఎపి గౌడ  
;ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కిరాణా మరియు కూరగాయలు అందచేయడం జ
రిగింది.
ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న మన వాళ్లు:
1.శ్రీ కాగిత అచ్చుత రావు (రాష్ట్ర ఉపాద్యక్షులు)
2. శిరిగిబత్తిన పాండురంగ విఠల్ కుమార్,గేవా సభ్యులు మరియు జిల్లా బిసి ఉ
ద్యోగ
సంఘం అధ్యక్షుడు
3. శ్రీ పామర్తి ఏసు రాజు, ,( గేవా గౌరవ సభ్యులు) జనరల్ సెక్రెటరీ, జిల్ల
ా బిసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
4. శ్రీమతి కుక్కల పద్మావతి W/o కుక్కల కనక రాజు
5. పొనంగి శెట్టి బలిజ యువ సేన members
ఈ రోజు పంపిణీ చేసిన సరకుల వివరాలు 
;
1. పసుపు. .... 50 గ్రా
2. కారం. ....100 గ్రా
3. చింతపండు ...250 గ్రా
4. పామ్ ఆయిల్...1/2 లీ
5. తాలింపు సరకులు..100 గ్రా
6. సాల్ట్ ప్యాకెట్. ..1
7. టీ పొడి. ...100 గ్రా
8. లైఫ్ బాయ్ ప్లస్ 125 గ్రా ..1
9. డిటర్జెంట్ బార్ ...1
10. ఉల్లి పాయలు ..1 కేజి
11. పచ్చిమిర్చి .,..1/4 కేజి
12. అల్లం .....100 గ్రా
13. టమాటాలు....1 కేజి
14. వంకాయలు...1/2 కేజి
15. దొండకాయలు..1/2 కేజి
16. ఆనబకాయ....1
🙏🙏🙏🙏
ఇట్లు
సూరగాని రవి శంకర్
ప్రెసిడెంట్ , ఎపి గేవా