పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజక వర్గం లింగపాలెం మండలం
లోని ముడిచర్ల బాపిరాజు గూడెం గ్రామాలలో ఇబ్బందులలో వున్న మన
గౌడ కులస్తులకు ( సుమారు100 కుటుంబాలకు ) మేమువు న్నాము అని ఎపి గౌడ &nb
sp;ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (గేవా) ముందుకు వచ్చింది.
గేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సూరగని రవి శంకర్ నేతృత్వంలో వీరికి కి
రాణా మరియు కూరగాయలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో తమవంతు సహాయాన్ని సహకారాన్ని అందించిన మన వాళ్లు:
1.శ్రీ కాగిత అచ్చుత రావు (రాష్ట్ర ఉపాద్యక్షులు) మరియు వారి సతీమణి శ్రీ
మతి శ్రీలక్ష్మి.
2.శ్రీ బెజవాడ శ్యామ్ ప్రసాద్ (గేవా గౌరవసలహదారు
మరియు బీసీ కులాల నేత) మరియు వారి సతీమణి శ్రీమతి భార్గవి
3. శిరిగిబత్తిన పాండురంగ విఠల్ కుమార్,గేవా సభ్యులు మరియు జిల్లా బిసి ఉ
ద్యోగ
సంఘం అధ్యక్షులు.
4 శ్రీ బొల్ల సత్యనారాయణ (గేవా ఏలూరు నియోజకవర్గం సహా అద్యక్షులు) మరియు
వారి సతీమణి
5. శ్రీ చిట్టి బొమ్మ శ్రీనివాస్ గౌడ్ (గేవా సెక్రటరీ,ఏలూరు మండలం )
6. శ్రీ వీరంకి వి. రామకృష్ణ (జిల్లా వైస్ ప్రెసిడెంట్)
7. శ్రీ కుంటా మురళీ మోహన్ కృష్ణ ,( గేవా గౌరవ సభ్యులు)
8.శ్రీ పి. విజయ బాబు(గేవా గౌరవ సభ్యులు) మరియు
APEPDCL బిసి ఉద్యోగుల సంఘం, జిల్లా అధ్యక్షులు
9. శ్రీకట్టా గంగాధర రావు,( గేవా గౌరవ సభ్యులు) ఏలూరు డివిజన్ కార్యదర్శి
APEPDCL బిసి ఉద్యోగుల సంఘం
10.శ్రీ మట్ట నాగేంద్ర రావు ( గేవా గౌరవ సభ్యులు)
11. శ్రీ M.V. సుబ్బారావు (గేవ గౌరవ సలహాదారు)
12. శ్రీ పామర్తి ఏసు రాజు, ,( గేవా గౌరవ సభ్యులు) జనరల్ సెక్రెటరీ, జిల్
లా బిసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
13.శ్రీ మర్గాని హరి కిషోర్, గేవా మెంబర్
14. శ్రీ తాతా శ్రీనివాస్, గేవా మెంబర్
🙏🙏🙏🙏
ఇట్లు
సూరగాని రవి శంకర్
ప్రెసిడెంట్ , ఎపి గేవా