గౌడజన సేవాసమితి(GESSY ల నాలెడ్జ్ హబ్) భవన నిర్మాణం పెదకాకాని
మండలం, వెనిగండ్ల వద్ద, చురుకుగా సాగుతున్న నేపథ్యంలో, ఒక ఫ్లోర్ కు 25 ల
క్షల రూపాయలు నెల్లూరు వాసి శ్రీ కోసూరు గోవిందయ్య గారు విరాళం అందచేసిన
సందర్భంలో, వారిని సత్కరించడానికి వచ్చిన పెడన MLA గౌరవనీయులు శ్రీ జోగి
రమేష్ గారు, ఈ ట్రస్ట్ కు 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్న దృశ్య
ం.